"కుష్టు"మనం భయపడేంత భయంకరమా?లలిత సుందర సుకుమార త్యాగధునుల స్వర్గసుఖాలకు ఈ దోషం ఒక అడ్డంకా? కాదు కాదని నిరూపించిన, మహామానవతా ధృక్పదంతో వ్రాసిన వైజ్ఞానిక నవల భారతి.ఆ వ్యాధిపై ఇంత కథ రాయవచ్చుననీ, అందునా ఇంత మృదుమధురంగా కథ అల్లుకోవచ్చుననీ ఇంతవరకూ ఎవ్వరూ ఊహించని విషయం.
అంతులేని మృదుత్వం,నిశ్చల సెలయేటి వంటి శైలీ,సంఘటన ద్వారా కథ చెప్పే విధానం,గుండెల్ని కోసే సంభాషణలతో మైమరపించే మృదు సుగంధం-
‘భారతి’