ఇందులో పలు 'మహిమలు' దర్శనమిస్తాయి. మర్మం తెలియనంత వరకే అది మహిమ. తెలిస్తే సింపుల్ ట్రిక్.
బాబాలు, భగవాన్లూ, యోగులూ, స్వామీజీలూ, కపట భక్తులూ ప్రదర్శించే 'మహిమల' నిజ స్వరూపాలనూ, కట్టు కథలనూ శ్రీ బోస్ యీ పుస్తకంలో బట్టబయలు చేసారు.
ప్రజలను చైతన్యవంతులను చేయటానికీ, వారిని అంధ విశ్వాసాల బారినుంచి రక్షించటానికీ యీ పుస్తకం ఎంతగానో ఉపకరిస్తుంది.