ALL CATEGORIES

Manusmruthi - మనుస్మృతి By Bhagavatula Subramanyam

Rs. 500 Rs. 450

Availability :

ఈ గ్రంథంలో పన్నెండు అధ్యాయాలున్నాయి. ప్రతి అధ్యాయం చివరా భృగు మహర్షి చెప్పిన మానధర్మశాస్త్రమనే సంహితలో ఇన్నో అధ్యాయం సంపూర్ణమయిందని కనిపిస్తుంది. మనువు నేరుగా చెప్పింది కాదుగాని ఆయన బ్రహ్మదేవుడినుంచి మౌఖికంగా తెలుసుకొని మరీచి మొదలైన మహర్షులకు ఉపదేశించగా ఆ వివరాలను భృగువు చెప్పిన తీరున ఈ గ్రంథం రూపుకట్టింది.